జాతీయ వార్తలు

చెన్నై సెషన్స్ కోర్టులో హాజరైన కరుణానిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి చెన్నైలోని సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తమిళనాడు సీఎం జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆయన కోర్టుకు వచ్చారు. కరుణానిధి రాకతో కోర్టు ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసి పోయింది.