జాతీయ వార్తలు

కరుణానిధికి నివాళులర్పించిన ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ ఉదయం చెన్నై చేరుకున్న మోదీ నేరుగా రాజాజీ హాలుకు వెళ్లి అక్కడ కరుణానిది పార్ధీవదేహనికి నివాళులర్పించి అంజలి ఘటించారు. అనంతరం ప్రధాని స్టాలిన్, కనిమోళిని పరామర్శించారు. భారత రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, గొప్ప ఆలోచనాపరుడు, మాస్ లీడర్, గొప్ప మానవతావాదిని మనం కోల్పోయామని మోదీ ట్వట్టర్ ద్వారా నివాళులర్పించారు.