జాతీయ వార్తలు

చొరబాటుకు యత్నించిన ముష్కరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ముష్కరులు చొరబాటుకు యత్నించారు. గూరజ్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద దాదాపు ఎనిమిది మంది ముష్కరులు కాశ్మీర్‌లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు సైనికాధికారులు వెల్లడించారు. చనిపోయినవారిలో మేజర్ కేపీ రాణె, జామీసింగ్, విక్రమ్‌జిత్, మణిదీప్‌లుగా గుర్తించారు. కాగా భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు భావిస్తున్నారు.