జాతీయ వార్తలు
యూరీ ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 September 2016
శ్రీనగర్: ఆదివారం యూరీలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల సంఖ్య 20కు చేరింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లలో ముగ్గురు సోమవారం ఉదయం మరణించారు.మరికొందరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది.