జాతీయ వార్తలు

పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానితో చర్చించిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెండింగ్ ప్రాజెక్టులతో సహా వివిధ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లు ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే నవోదయ పాఠశాలల సంఖ్యను పెంచాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని కోరారు. విభజన చట్టంలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. దాదాపు ప్రధానితో 50 నిమిషాలు పాటు సమావేశమైన ఆయన వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.