జాతీయ వార్తలు

ఆరవ రోజుకు చేరిన సీఎం కేజ్రీవాల్‌ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ఆందోళన ఆరవ రోజుకు చేరుకుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలోనే సీఎం కేజ్రీవాల్‌ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు మద్దతుగా మంత్రులు సత్యేంద్రజైన్, సిసోడియా నిరాహార దీక్ష చేపట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించి ఐఏఎస్ ఆఫీసర్ల సమ్మె విరమింపజేయాలని సీఎం డిమాండ్ చేశారు.