జాతీయ వార్తలు

దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అవినీతి రాజకీయాలు అంతం కావాలంటూ నిత్యం ప్రసంగాలు చేసే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌కు సిబిఐ అనుకోని షాక్ ఇచ్చింది. దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్‌తో పాటు మరో నలుగురు అధికారులను అవినీతి ఆరోపణలపై సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. ఈ పరిణామాలను సిఎం కేజ్రీవాల్ ఊహించలేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పే కేజ్రీవాల్‌కు ఇపుడు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. తన ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారిని సిబిఐ అరెస్టు చేయడంతో ఆయన ఇక ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ నెలకొంది.