జాతీయ వార్తలు

కేరళలో గాంధీ విగ్రహం ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: దేశంలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. కన్నూరు జిల్లాలోని తాలిపరాంబా తాలూకా ఆఫీస్ దగ్గర్లోని గాంధీ విగ్రహాన్ని గురువారం ఉయదం ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. విగ్రహంపైకి రాళ్లు విసరడంతో కళ్లద్దాలు, మెడలోని దండ ధ్వంసమయ్యాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు.