జాతీయ వార్తలు

కేరళలో ముగ్గురు మత్స్యకారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళలోని మునంబాం వద్ద ఓడ, బోటు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మత్స్యకారులు చనిపోయారు. ప్రమాద సమయంలో బోటులో 15మంది ప్రయాణీకులు ఉన్నారు. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.