జాతీయ వార్తలు

కేరళలో భారీ వర్షాలు 16మంది మృతి: 12మంది గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాల ధాటికి వాయనాడ్‌, ఇడుక్కిలలో 16మంది మృతిచెందగా, 12మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నిలంబూర్‌ అటవీ ప్రాంతంలో చలియార్‌, దాని ఉపనదులు పొంగి ప్రవహిస్తుండటంతో ఇడుక్కి, ఇళక్కి, తామరాస్సేరి, కుటియడి జిల్లాల్లోని రాజాపురం, అడిమలై, వాయనాడ్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని, ఈశాన్య ప్రాంతం పూర్తిగా జలమయమైనట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపారు.