ఖమ్మం

రేపు ఐసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, మే 17: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 19వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర ఐసెట్ పరీక్షకు ఖమ్మం జిల్లాలో 9 పరీక్షా కేంద్రాల్లో 4396మంది అభ్యర్థులు హాజరుకానున్నారని యూనివర్సిటీ పిజి కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష కో ఆర్డినేటర్ మాలోజి పుష్పలత పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ నగరంలో 7పరీక్షా కేంద్రాల్లో 3300 మంది, కొత్తగూడెం పరిధిలోని 2 కేంద్రాల్లో 1096మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం, హాల్ టిక్కెట్, బ్లూ, బ్లాక్ బాల్‌పెన్ను తెచ్చుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమన్నారు.