జాతీయ వార్తలు

లోకసభ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉభయ తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆందోళనల మధ్య లోకసభ కొనసాగుతుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ లోకసభను కొనసాగిస్తున్నారు. ఆర్థికబిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆందోళనల మధ్య ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా పంజామ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌పై చర్చకు కాంగ్రెస్ పట్టుపట్టింది. ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లారు. వేర్వేరు అంశాలపై టీడీపీ, టీఆర్‌ఎస్, వైసీపీ, కాంగ్రెస్ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. దీంతో లోకసభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.