జాతీయ వార్తలు

రాజ్యసభ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండటంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభా సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. లోక్‌సభలోను విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగిస్తుండటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభా సమావేశాలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు.