జాతీయ వార్తలు

ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 21 పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాయితీ లేని వంటగ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్‌పై 21 రూపాయలు అదనంగా పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 527.50 రూపాయల నుంచి 548.50 రూపాయలకు పెరిగింది. ఈ ధర వివిధ పట్టణాల్లో వివిధ రకాలుగా ఉంటుంది.