జాతీయ వార్తలు

కన్నకూతుర్ని పూడ్చిపెట్టిన దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్‌లోని చౌదర్‌పూర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆనంద్‌పాళ్ కుమార్తె తార పోషకాహార లోపంతో బాధపడుతుంది. దంపతులిద్దరూ వ్యాధి నయం కోసం మంత్రగాడ్ని సంప్రదించారు. పిల్లను చంపి పూడ్చిపెడితే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని చెప్పటంతో ఆ మాటలు నమ్మిన దంపతులు తారను గొంతునులిమి చంపి ఇంట్లో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. చుట్టుపక్కలవారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టమ్‌కు పంపారు.