జాతీయ వార్తలు

మమత ప్రమాణ స్వీకారోత్సవానికి హేమాహేమీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: ఈనెల 27న ఇక్కడ జరిగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథమహారథులు హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి వస్తున్నారు. బిహార్, యుపి, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సిఎంలు నితీష్‌కుమార్, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, దేవేంద్ర ఫడ్నవీస్, జయలిలితతో పాటు మరికొందరు సిఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. బిహార్ మాజీ సిఎం లాలూ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ మమత ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని సమాచారం. రాజ్‌భవన్‌కు బదులు రెడ్‌రోడ్‌లో జరిగే ఈ ఉత్సవానికి 8 నుంచి 10 వేల మంది అతిథుల హాజరవుతారని అంచనా.