జాతీయ వార్తలు
ఖర్చులు తగ్గించుకోవాలని మమత ఆదేశాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 July 2018
కోల్కత: అధికారులు, ప్రజాప్రతినిధులు ఖర్చులు తగ్గించుకోవాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆదేశాలు జారీచేశారు. ఆమె తన మెనూలో ప్రతిరోజూ ఉండే మటన్, రొయ్యల కూరలను కూడా తీసేసుకున్నారు. అంతేకాదు అధికారులు ఈవెంట్లు,్ఫంక్షన్లు తగ్గించుకోవాలని కోరారు. ఈమేరకు రాష్ట్రంలోని 12 శాఖలకు సంబంధించిన బడ్జెట్ను మమత విడుదల చేశారు.ప్రజాధనం పొదుపు కోసం 15 అంశాలతో కూడిన కార్యక్రమాన్ని విడుదల చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.