జాతీయ వార్తలు
నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలన జరగలేదు:మన్నోహన్ సింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 November 2018
ఇండోర్: పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని నిర్మూలించవచ్చని మోదీ చేసిన ప్రయత్నం ఘోర వైఫల్యమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వల్ల ప్రజస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుందని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ వంటి సంస్థలు నిర్వీర్యం చెందుతున్నాయని అన్నారు. నోట్ల రద్దు వల్ల అవినీతి పెరిగిందే తప్పా తగ్గలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలపై దాడులు పెరిగాయని అన్నారు.