జాతీయ వార్తలు
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 October 2018
బీజాపూర్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా మిర్తూర్ అటవీప్రాంతంలో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.