జాతీయ వార్తలు

మెరీనాబీచ్‌లోనే కరుణానిధి అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలని చెలరేగిన వివాదం సమసిపోయింది. మెరీనాబీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కనే స్థలం కేటాయించాలని డీఎంకే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో డీఎంకే కోర్టును ఆశ్రయించింది. వాదోపవాదాలు విన్న తరువాత కరుణానిధి అంత్యక్రియలకు మెరీనాబీచ్‌లోనే స్థలం కేటాయించాలని ఆదేశించింది. అన్నాదురై సమాధి పక్కన స్థలం కేటాయించాలని కోర్టు పేర్కొంది. మెరీనాబీచ్‌లో స్థలం కేటాయించలేమని ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది.