జాతీయ వార్తలు

స్వదేశానికి రాలేను:నీరవ్ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు 13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ తాను స్వదేశానికి తిరిగిరాలేనని ఈడీకి పంపిన మెయిల్‌లో స్పష్టంచేశారు. తాను ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, బంగారాన్ని జప్తుచేశారని, దుకాణాలకు అద్దె చెల్లించలేదని అన్నారు. విదేశాల్లో ఉన్న ఆస్తులను సైతం ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ఆధారంగా కేంద్ర దర్యాప్తు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ జప్తులు జరిగాయి. దాదాపు 637 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు.