జాతీయ వార్తలు

ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహాన్ బుధవారంనాడు భేటీ అయ్యారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆయన ప్రధానితో భేటీ అయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితులను వివరించారు. తన పర్యటనలో భాగంగా ఆయన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.