జాతీయ వార్తలు

కాశీ విశ్వనాథుడికి మోదీ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకున్నారు. ఆయన వారణాసి పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్న మోదీకి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి, గవర్నర్ రామ్‌నాయక్ ఘన స్వాగతం పలికారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో రోడ్డుషో నిర్వహించగా ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం కాశీ విశ్వనాథుని మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.