జాతీయ వార్తలు

శ్రీ జయేంద్ర సరస్వతి మృతిపట్ల మోదీ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంతాపం తెలిపారు. జయేంద్ర సరస్వతి మృతి ఆయన భక్తులకు తీరని లోటు అని మోదీ పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తుల హృదయాల్లో జయేంద్ర సరస్వతి ఉంటారని ట్వీట్ చేశారు