జాతీయ వార్తలు

కర్నాటకలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటకలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మోదీ కొప్పల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ దేశ భక్తిని విశ్వసిస్తుందని, సమాజానికి సేవ చేస్తుందని చెప్పారు. కర్ణాటకలో కులతత్త్వాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. యాత్రలు, విజ్ఞాన యాత్రల కోసం విద్యార్థులను కులం ఆధారంగా ఎంపిక చేసిందని చెప్పారు. రైతుల కష్టాలకు కాంగ్రెస్సే కారణమని విమర్శించారు.