జాతీయ వార్తలు

పార్లమెంట్ ఆవరణలో ఏపీ ఎంపీలు ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద ఆందోళన చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.