జాతీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్ సి.ఎం. ముఫ్తీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఇక్కడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత పది రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై వైద్య చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది మార్చి 1న ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.