జాతీయ వార్తలు

షోహ్రబ్ ఎన్‌కౌంటర్ కేసులో 22మందికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: షోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో 22 మందికి ఊరట లభించింది. ఈ మేరకు ముంబయి స్పెషల్ సీబీఐ కోర్టు 22 మంది పోలీసు ఆఫీసర్లను నిర్దోషులుగా స్పష్టం చేసింది. పోలీసు అధికారులను నిందించటానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది. షోహ్రాబ్ ఎన్‌కౌంటర్ 2005, నవంబర్ 25న జరిగింది. ఆరపణలు ఎదుర్కొంటున్న 22మందిలో రాజస్థాన్, గుజరాత్ జూనియర్ స్థాయ పోలీసులే ఉన్నారు.