జాతీయ వార్తలు

దేవాలయంపైనే అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరభారతాన్ని అల్లాడిస్తున్న వరదలు యూపి, బీహార్‌లలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వారణాసిలో అంతిమసంస్కారం జరిపే పవిత్రమైన మణికర్ణిక ఘాట్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. దీంతో దానికి సమీపంలో ఉన్న ఓ చిన్న దేవాలయం ఉపరిభాగంపైనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వారణాసిలో వరద పోటెత్తడంతో నీటమునిగిన ఓ కాలనీలో మృతదేహాలను దహనం చేయటానికి కూడా అవకాశం లేక నీటిలోనే ఉంచి పొడి ప్రదేశం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక బీహార్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 153కు చేరింది.