జాతీయ వార్తలు

నా భూమిని లాక్కున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: తెలంగాణ ప్రభుత్వం తన భూమిని ఆక్రమించుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు. శుక్రవారం అమె హోంశాఖ మంత్రిని కలిసి, ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు. ఈ భూమికి సంబంధించి తనకు అనుకూలంగా హైకోర్టు రెండు ఉత్తర్వులు ఇచ్చిందని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.