జాతీయ వార్తలు

ఉప రాష్ట్రపతితో గవర్నర్ తమిళిసై భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తెలంగాణ నూతన గవర్నర్ తమిళిసై సౌం దర్ రాజన్ ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడిని కలిశారు. ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో ఆయనను గవర్నర్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ ఈ నెల 8న బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి ఢిల్లీకి వచ్చారు. ఒక రోజు పర్యటన ముగించుకుని గవర్నర్ సోమవారం హైదరాబాద్ వెళ్లిపోయారు.
*చిత్రం... ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్