జాతీయ వార్తలు

వైభవంగా మహాశివరాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశరాజధానిలోని ఏపీ భవన్‌లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం అంబేద్కర్ ఆడిటోరియంలో టిం ఏపీ భవన్, ఏపీ ప్రభుత్వ సాంస్కృతికశాఖ ఆధ్వర్యలో జరిగిన ఈ ఉత్సవాల్లో తెలుగువారు విశేషంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏపీలోని కృష్ణా-గోదావరి నదుల నుంచి తెప్పించిన మృత్తిక (నదుల మట్టి)తో పురోహితులు పూజలు నిర్వహించారు.