జాతీయ వార్తలు

మీ సమస్యలు నేనే వింటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జూన్ 9: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో వారి సమస్యలను స్వయంగా వినేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం నిరశన కార్యక్రమం జరుపబోతున్నారు. రాష్ట్ర రాజధానిలోని దసరా మైదానంలో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా రైతుల సమస్యలను ఆయన స్వయంగా విని, వాటి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేని రైతులకు రుణ పరిష్కార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చౌహాన్ వెల్లడించారు.