జాతీయ వార్తలు

విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ విమానాశ్రయంలో శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. 134 మంది ప్రయాణికులతో ఢిల్లీనుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం 12.15 గంటలకు జమ్మూ ఎయిర్‌పోర్టులో లాండ్ అవుతున్న సమయంలో బ్రేక్ ఫెయిలవడంతో రన్‌వేను దాటి పోయి చివర్లో ఆగిపోయింది. బ్రేక్ ఫెయిలయిన సమయంలోనే విమానానికి చెందిన నాలుగు టైర్లు కూడా పేలిపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అందరూ సురక్షితంగా బైటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.