జాతీయ వార్తలు

యూపీ అన్ని మదర్సాల్లో స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 14: ఉత్తరప్రదేశ్‌లోని అన్ని మదర్సాల్లోనూ స్వాంతత్య్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. త్రివర్ణపతం ఆవిష్కరణ, జాతీయ గీతం ఆలాపన, అమరవీరులకు నివాళుల దగ్గర నుంచి కార్యక్రమాల ఆసాంతం వీడియో చిత్రీకరించనున్నారు. అన్ని మదర్సాల్లోనూ వేడుకలు నిర్వహించనట్టు రాష్ట్ర మైనారిటీ సచిక్షేమ శాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి వెల్లడించారు.