జాతీయ వార్తలు

రైల్వే ఆధునికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ రైల్వే ఆధునికీకరణతోపాటు వేగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా బిహార్‌లోని మాధేపురా లోకోమోటివ్ ప్లాంట్‌లో 12వేల హార్స్‌పవర్ కలిగిన ఎలక్ట్రికల్ ఇంజన్లను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది మే నాటికి ట్రయల్ రన్ నిర్వహించి జూలై నుంచి ప్రారంభించాలని రైల్వే వర్గాలు భావిస్తున్నాయ.