జాతీయ వార్తలు

రైతు రైతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి, జూన్ 17: రైతు రైతే. క్షణికావేశం, పరిస్థితుల ప్రభావం వల్ల నేరాలకు పాల్పడి శిక్షలను అనుభవిస్తున్న ఖైదీలకు కూడా రైతు రుణమాఫీ స్కీం వర్తించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రప్రభుత్వం చూపించిన ఔదర్యం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలను నాగ్‌పూర్ మాజీ కలెక్టర్, ప్రస్తుతం ముంబాయి సబర్బన్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సచిన్ కుర్వే చెప్పారు. ఈ స్కీంకు మొత్తం 88 మంది ఖైదీలు దరఖాస్తు చేసుకున్నారు.