జాతీయ వార్తలు

తెలంగాణలో రైల్వేలైన్‌లను అభివృద్ధి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్రంలో రైల్వేలైన్లను అభివృద్ధి చేయాలని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం కొన్ని ప్రాంతాలకే రైల్వేలైన్లు ఉన్నాయని, మిగిలిన ప్రాంతాలకు కూడా వాటిని విస్తరింపజేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చిట్యాల నుంచి నార్కెట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, జగ్గయ్యపేట మీదుగా రైల్వేలైన్ వేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.