జాతీయ వార్తలు

యువ ఓటర్లపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 28: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు, యువకులు అత్యధికంగా తమ ఓటును వినియోగించుకునేలా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతోపాటు మహిళ, యువత ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి వివిధ మార్గాలను అనే్వషిస్తోంది. వాల్ పోస్టర్లు, హోర్డింగ్‌లు, మీడియా ప్రకటనలే కాకుండా సామాజిక మాద్యమాలను వాడుకోవాలని ఇసి నిర్ణయించింది.