జాతీయ వార్తలు
రైల్వేలో ఉద్యోగాలు క్రమబద్ధం చేయాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 December 2018
న్యూఢిల్లీ,డిసెంబర్ 21: రైల్వేశాఖలో పనిచేస్తున్న క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులను క్రమబద్ధం చేయాలని ఉద్యోగ సంఘాలు రైల్వేశాఖ ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశాయి. దేశంలో వివిధ విభాగాలలో సుమారు అన్ని జోన్లలో 1176 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు రాజ్కుమార్, తిరుపతి, శ్రీధర్ శుక్రవారం కేంద్ర రైల్వే మంత్రిత్వాశాఖ ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై టీఆర్ఎస్ ఎంపీలనూ కలిసి తమ సమస్యలను వివరించారు.