శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రజా సంక్షేమమే టిడిపి ఆశయం:సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోటపల్లిగూడూరు, సెప్టెంబర్ 19: ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ఆశయమని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఈదూరు జడ్పీ హైస్కూల్‌లో 42 లక్షల 35 వేలుతో అదనపు పాఠశాల గదులు, వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. టిడిపి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి తమ నేత చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధిపథకంలో నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మి సురేంద్ర, బి శ్రీనివాసులు, వీరబోయిన గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.