జాతీయ వార్తలు

మరో 15 ఏళ్లు మోదీయే ప్రధాని: పాశ్వాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము: నరేంద్ర మోదీ మరో 15 ఏళ్లపాటు ప్రధానిగా కొనసాగుతారని, ఈ విషయంలో కాంగ్రెస్ వారికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బుధవారం జమ్ములో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మోదీ ప్రధానిలా కాకుండా ఈ దేశానికి చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ పాశ్వాన్ ఈ విధంగా స్పందించారు. మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుందన్నారు.