జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన పళని ఎక్స్‌ప్రెస్‌ : ప్రయాణికులంతా సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కృష్ణగిరి జిల్లా దసంపట్టి ప్రాంతంలో గత రాత్రి చెన్నై-పళని ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. 3 గంటలపాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపేసి తర్వాత తిరిగి ప్రారంభించారు.