జాతీయ వార్తలు
మావోల కాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 April 2016
రాయ్పూర్: చత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సాయుధ జవాన్లు మరణించారు. కాల్పులకు ముందు మావోలు మందుపాతరను పేల్చారని సిఆర్పిఎఫ్ అధికారులు తెలిపారు.