జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో తుదిదశ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో తుదిదశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 72 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. లక్షమంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఉదయం 10 గంటల సమయానికి 12.54శాతం పోలింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగి పెంద్రా ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4.30 గంటల సమయానికి 58.47 శాతం పోలింగ్ జరిగింది.