జాతీయ వార్తలు

ప్రసాదంలో పురుగులు మందు కలిపాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలోని సులవడి గ్రామంలో ఉన్న మారెమ్మ ఆలయంలో ప్రసాదం తిని 15 మంది భక్తులు మృతిచెందిన విషయం విదితమే. ఈ కేసులో అరెస్టు అయిన ఆలయ పూజారి ఇమ్మడి మహాదేవ్ నేరాన్ని అంగీకరించారు. ప్రసాదంలో తామే పురుగుల మందు కలిపామని పోలీసుల విచారణలో వెల్లడించారు.