జాతీయ వార్తలు
ప్రసాదంలో పురుగులు మందు కలిపాం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 December 2018
బెంగళూరు: కర్ణాటకలోని సులవడి గ్రామంలో ఉన్న మారెమ్మ ఆలయంలో ప్రసాదం తిని 15 మంది భక్తులు మృతిచెందిన విషయం విదితమే. ఈ కేసులో అరెస్టు అయిన ఆలయ పూజారి ఇమ్మడి మహాదేవ్ నేరాన్ని అంగీకరించారు. ప్రసాదంలో తామే పురుగుల మందు కలిపామని పోలీసుల విచారణలో వెల్లడించారు.