జాతీయ వార్తలు

వేతన సంఘం సిఫారుసుల అమలుకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫారుసుల అమలుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పెంచిన వేతనాలను ఆగస్టు నుంచి అందుకుంటారు. బేసిక్, పెన్షన్ పెంపునకు సంబంధించి 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.