జాతీయ వార్తలు

నలుగురు ఉగ్రవాదులు హతం : పంజాబ్‌లో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో శనివారం తెల్లవారుజామున చొరబడేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నించగా, భారత సైనికులు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు, ఇద్దరు సైనికులు మరణించారు. వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు తాము ఈ దాడికి పాల్పడినట్లు ‘జైష్-ఎ-మహమ్మద్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఘటనతో పంజాబ్‌లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా అప్రమత్తత ప్రకటించారు.