జాతీయ వార్తలు

టిడిపి, బిజెపి ఎంపీలకు విప్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఎపికి ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై ఈరోజు రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున తమ పార్టీ ఎంపీలు సభలోనే ఉండాలని టిడిపి, బిజెపి విప్ జారీ చేశాయి. తన పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ ఇదివరకే విప్ జారీ చేసింది. ప్రైవేటుబిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు టిడిపి నేతలు ఇప్పటికే ప్రకటించగా, బిజెపి వైఖరి ఇంకా బహిర్గతం కాలేదు. కాంగ్రెస్ ఎంపీ ప్రవేశపెట్టిన బిల్లు బిజెపి సహకరిస్తుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఓటింగ్ జరిగినపుడు బిజెపి వైఖరి బయటపడే అవకాశం ఉంది.