జాతీయ వార్తలు

విద్యార్థులను హింసించకండి: రాహుల్ గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: విద్యార్థులను హింసించకండి, విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శ్రీనగర్ ఎన్‌ఐటిలో ఇటీవల విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులతో ఎలా మెలగాలన్న అంశాన్ని బిజెపి, దాని మిత్రపక్షాలు ఎప్పుడు తెలుసుకుంటాయని ఆయన ప్రశ్నించారు.